Sravanlokesh Posted November 13, 2010 Share Posted November 13, 2010 సమైక్యాంధ్రకోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న చిరంజీవి, తెలంగాణాకోసం ప్రాణాలనైనా లెక్కచేయనని చెప్పే కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానం కాళ్లదగ్గర కూచున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కుడికాలు దగ్గర మోకరిల్లుతుంటే, కేసీఆర్ ఎడమ కాలు వద్ద కూచుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఈ నేతలిద్దరూ మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణా సాధనకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో 10 జనపథ్ వద్ద ధర్నా చేయాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఇక చిరంజీవి... కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయకపోతే చీల్చి చెండాడతానని చెపుతూనే దొడ్డిదారిన వెళ్లి ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు సాగిస్తున్నారని విమర్శించారు. Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted November 13, 2010 Share Posted November 13, 2010 :shakehands: Link to comment Share on other sites More sharing options...
Spammer Posted November 13, 2010 Share Posted November 13, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.