Telugu 360 ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ హెడ్‌గా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ సహా.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలు, ఇతర అధికారులను .. ఎన్నికల విధుల నుంచి తప్పించకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో.. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగే అవకాశం లేదని… వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా పేర్లు పెట్టి… చంద్రబాబు సామాజికవర్గం అధికారులు అంటూ.. ఓ జాబితా తయారు చేసి.. ఈసీకీ జగన్ అం