ప్రత్యామ్నాయ మార్గంలో గాలేరు-నగరికి నీరు 20-06-2018 12:43:15   కోడూరు నుంచి తుంబుర కోనకు లిఫ్ట్‌ టన్నెల్స్‌ తవ్వకం, భూసేకరణ భారం తగ్గే విధంగా రూపకల్పన రూ. 800 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం తిరుపతి (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల వరప్రసాదిని అయిన గాలేరు-నగరి ప్రాజెక్టు పనులకు భూసేకరణ, అటవీ ప్రాంతాల సమస్య ప్రధాన అవరోధంగా మారింది. ఈ సమస్యలు ఉన్న చోట ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ప్ర