అనంతలో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ! 05-12-2017 03:39:45   బీటీఎన్‌ కంపెనీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వైకిమ్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్‌ ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీని అనంతపురంలో ఏర్పాటు చేయడంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దక్షిణ కొరియా-ఇండియా మధ్య రూ.64405 కోట్ల(10 బిలియన్‌ డాలర్ల) ఆర్థిక సాయానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ సిటీని నిర్మించనున్నారు. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు స్మార్ట్‌సిటీపై ప్రతిపాదనలు అందించాలని