డిండిలో రూ.2740 కోట్లతో ఔషధ నగరి   హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా డిండిలో రూ.2740 కోట్లతో ఔషధ నగరి ఏర్పాటు కానుంది. ఈమేరకు డిండి కెమికల్‌ అండ్‌ ఫార్మా పార్కుతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒప్పందం కుదుర్చుకోనుంది. 18 ప్రసిద్ధ ఔషధ కంపెనీలు ఈ పార్క్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ప్రసాంధ్రులు కూడా భాగస్వాములు కానున్నారు. మొత్తం 64 ఔషధ కంపెనీలను ఈ పార్కులో ఏర్పాటు చేనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా వ్యర్థాలను రీసైక్లింగ్‌ ద్వారా పునర్‌ విని