ఈ తల్లిదండ్రుల బాధకు చలించిపోయిన ఏపీ ముఖ్యమంత్రి   విజయవాడ: బిడ్డను చంపుకొంటాం.. అనుమతివ్వండని కోర్టును ఆశ్రయించిన జ్ఞానసాయి తల్లిదండ్రుల స్థితిని చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. కాలెయ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు రూ.30 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. చికిత్స కూడా హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో జరిగేలా అధికారులను ఆయన ఆదేశించారు. జ్ఞానసాయితో పాటు చిన్నారి తల్లిదండ్రులకు కూడా మెరుగైన చికిత్సను అందించాల