బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు తప్ప.... ఈ ప్రభుత్వానికి ఇంకా ఏంపని లేనట్టు ఉంది.

పొలాలు ఎండుతున్నై, ప్రజలకు తాగే నీళ్లు లేవు మొదట వాటిపై ద్రుష్టి పెట్టి తరువాత మా అందరిని జైల్లో వేయండి, ఎం పర్వాలేదు.@TelanganaCMO pic.twitter.com/CVrZfj058D

— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) March 15, 2024