మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ భవనాలను చెరువును ఎంత దర్జాగా ఆక్రమించి కట్టారో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది.

మళ్లీ దీనికి ఎల్ఆర్ఎస్ కి అప్లయ్ చేశాను అని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన కబ్జాలకు పార్టీలు మారినా… pic.twitter.com/o7nmYJ0UXs

— Telugu360 (@Telugu360) March 8, 2024