తాడేపల్లి మండలం మెల్లంపూడి ముస్లిం సోదరుల పట్ల తనకి ఉన్న గౌరవాన్ని చాటుకున్న లోకేష్

రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా పక్కనే ఉన్న మస్జిద్ లో ప్రారంభమైన ప్రార్థనలు

వెంటనే రచ్చబండ కార్యక్రమాన్ని నిలిపివేసిన లోకేష్

ప్రార్థన పూర్తయిన తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేష్. pic.twitter.com/rMO77Bkodc

— Team Lokesh (@Srinu_LokeshIst) March 23, 2024