తొమ్మిదిన్నరేళ్లలో విధ్వంసమై తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి సిద్ధమైన ప్రజా ప్రభుత్వం.

ప్రజా భవన్ లో శాసన సభ్యులకు వాస్తవాలు వివరిస్తూ… ప్రజెంటేషన్. రేపటి అసెంబ్లీలో శ్వేత పత్రానికి ఇది ట్రెయిలర్ మాత్రమే. pic.twitter.com/6wE6xXwwr3

— Revanth Reddy (@revanth_anumula) February 11, 2024