యువగళం-నవశకం బహిరంగ సభ సరికొత్త చరిత్ర సృష్టించింది. పోలిపల్లిలో జనసంద్రం పోటెత్తింది. టిడిపి-జనసేన పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నవశకం సభ నిదర్శనంగా నిలిచింది. యువగళం సారధి నారా లోకేష్‌ని అశేష ప్రజానీకం విజయోస్తు అని దీవించింది.#NavaSakamBegins#YuvaGalamNavaSakampic.twitter.com/wMQT7vnEld

— YV4TDP🚲✌️ (@rajuyv) December 21, 2023