తెలుగుదేశం పార్టీకి ప్రాణం, బలం కార్యకర్తలే. తమ కుటుంబం కంటే పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి. అటువంటి కార్యకర్తలు నేను కష్టంలో ఉన్నప్పుడు ఆవేదనతో ప్రాణాలు కోల్పోవడం నేను తట్టుకోలేక పోయాను. జైల్లో నేను అనుభవించిన క్షోభ కన్నా పార్టీ కార్యకర్తల కుటుంబాలు… pic.twitter.com/pd8aRqcG2W

— N Chandrababu Naidu (@ncbn) April 13, 2024