త‌మ భూమిని వైసీపీ నేత‌లు కబ్జా చేయ‌డంతో చేనేత కుటుంబం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది. ఇది ముమ్మూటికీ జ‌గ‌న్ స‌ర్కారు చేసిన హ‌త్యే. రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం… pic.twitter.com/RPZy2sQxew

— Lokesh Nara (@naralokesh) March 23, 2024