మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరి పట్టణ ప్రముఖ బిసి నేత ఆకురాతి నాగేంద్రం సహా 200 కుటుంబాలు టిడిపి లో చేరారు. వారందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను.#mangalagiri pic.twitter.com/ogLJywU4ja

— Lokesh Nara (@naralokesh) March 18, 2024