మహా శివరాత్రి పర్వదినం రోజున పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించడం ఆధ్యాత్మిక ప్రశాంతతని చేకూర్చింది. సాయీశ్వర లింగం వద్ద జరిగిన పూజల్లో పాల్గొన్నాను. సత్యసాయిబాబా ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న సత్యసాయి సేవాసంస్థ… pic.twitter.com/CsWWr14zua
— Lokesh Nara (@naralokesh) March 8, 2024