ఐదేళ్ళపాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్దం
39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం, హత్యకు సుఫారీ, 400 మంది కార్యకర్తలపై 180 కి పైగా కేసులు, లాఠీ దెబ్బలు, 24*7 ప్రజల కోసమే పోరాటం, కోట్ల రూపాయిల ఖర్చు ఇవేమీ కాపాడలేక పోయాయి. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్ ని లాగేసుకున్నారు

— Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli) March 27, 2024