CAAకి అనుకూలంగా, సంపూర్ణ మద్దతు తెలిపింది జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు టిడిపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో ముస్లింలని తప్పుదోవ పట్టిస్తున్నారు. అన్ని మతాల వారిని గౌరవించే పార్టీ టిడిపి. వైసీపీ చేసే తప్పుడు ప్రచారం నమ్మకండి.
#YCPAntham #MuslimsWithTDP pic.twitter.com/0nUngwYYQJ

— ManaTDP App (@ManaTDP_app) March 26, 2024