వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన తొలి హీరో జూనియర్ ఎన్టీఆర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన హీరో జూ.ఎన్టీఆర్ pic.twitter.com/YvvKqN5u6Q

— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024