బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొహమాటం లేకుండా రేవంత్ రెడ్డిని కలుస్తామంటున్నారు.

పుకార్లు రాకుండా ఉండటానికి బహిరంగసభల్లోనే వినతిపత్రాలివ్వాలని గతంలో కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

కానీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం బహిరంగసభా వేదిక మీద చాన్స్ వచ్చినా పర్సనల్ గా… pic.twitter.com/0RS0aGHTPo

— Telugu360 (@Telugu360) March 10, 2024