పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేసి అంబేద్కర్, రంగా విగ్రహాలకు నివాళులు అర్పించారు.

అందర్నీ కలుపుకుని ఘన విజయం సాధిస్తానని రాజేష్ నమ్మకంతో ఉన్నారు. #MahasenaRajesh #JanasenaTDP pic.twitter.com/z7ZjOddica

— Telugu360 (@Telugu360) February 29, 2024