గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్‍లో పట్టుబడ్డ ఏపీ పోలీసులు !

👉బాలానగర్ పోలీసులు ఓ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా 22 కిలోల గంజాయి దొరికిన ఇద్దరు పోలీసులు.పట్టుబడ్డ వారిలో కాకినాడలో 3rd బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్

👉రెండు రోజుల కిందట కర్నూలు డీఐజీ ఆఫీసులో పని…

— Telugu360 (@Telugu360) February 2, 2024