బయటపడ్డ మేడిగడ్డ భాగోతం.
— Swathi Reddy (@Swathireddytdp) October 23, 2023
పిల్లర్లు పగిలి కృంగిన బ్యారేజ్. 24 గంటల్లో భారీగా కృంగిన బ్రిడ్జి. ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పిస్తున్న ప్రభుత్వం.
డ్యాంకు భారీ నష్టం జరిగే అవకాశం. బ్యారేజ్ పైకి వెళ్లకుండా ఇనుప గేట్లు ఏర్పాటు చేసిన అధికారులు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసర… pic.twitter.com/oCTfMuex9I