ఇది చంద్రబాబు గారి సంస్కారం. కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, పురందేశ్వరి గారికి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్ళు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు గారు#NaraChandrababuNaidu #PawanKalyan #KutamiTsunami #AndhraPradesh pic.twitter.com/CqdZ4FaJ0K

— Telugu Desam Party (@JaiTDP) June 11, 2024