నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బిజెపి తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. @BJP4India @BJP4Andhra @PrajaRajadhani #200DaysOfAmaravatiProtests

— YS Chowdary (Sujana Chowdary) (Modi ka Parivaar) (@yschowdary) July 4, 2020