పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో రైతులు భూములు ఇవ్వలేదు. ప్రభుత్వం నిరంతరంగా వుంటుంది. పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి. ప్రతిపక్షంలో వున్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్మోహన రెడ్డిగారు @ysjagan సీఎం అయ్యాక మడమ తిప్పడం విచారకరం. #AmaravatiFarmers #SaveAmaravati @BJP4Andhra

— YS Chowdary (Sujana Chowdary) (Modi ka Parivaar) (@yschowdary) July 4, 2020