ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక కస్తూరిబా బాలికల పురపాలకోన్నత పాఠశాల లో 400 మంది బాలికలకు బడికొస్తా కార్యక్రమం క్రింద సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది.#Badikosta pic.twitter.com/d9gC02qcDD

— West Godavari District (@wgodavarigoap) February 25, 2019