రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రసాయన రహిత వ్యవసాయంలో పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ముందడుగులో ఉన్నారు. 2024 నాటికి 6 మిలియన్ రైతులకు దీని ద్వారా చేయూతనివ్వాలని ప్రభుత్వ ఆశయంకు తోడ్పాటు జరుగుంతుంది. #ZBNF pic.twitter.com/giGy0iItYd

— West Godavari District (@wgodavarigoap) September 24, 2018