దివ్యాంగులకు ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తోందని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. వరుడు, వధువు ఇద్దరూ దివ్యాంగులైనా, ఒకరే దివ్యాంగులైనా సరే వివాహనికి రూ.లక్ష వరకు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

— West Godavari District (@wgodavarigoap) July 11, 2018