ఏలూరు అశోక్ నగర్ లో సోమవరప్పాడుకు చెందిన శైలాభాను,బాబావలి వివాహ మోహోత్సవానికి హాజరైన మేయర్ షేక్ నూర్జహాన్ శైలాభానుకి చంద్రన్న పెళ్లికానుకగా 50వేలు రూపాయలను అందజేశారు.ఆమె మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆడపిల్ల పెళ్లి ఆనందంగా జరుపుకోవడానికి ఈ పెళ్లికానుక ఎంతో దోహదపడుతుందని తెలిపారు. pic.twitter.com/oAxOah3QUX

— West Godavari District (@wgodavarigoap) June 28, 2018