రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.అందులో భాగంగా జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్లాల్ కూడా రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించటమే కాకుండా వారి ఇంటి ఆవరణలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ విధానాలతో పంట సాగు చేసి రైతులకు ఆదర్శంగా నిలిచారు.#ZBNF pic.twitter.com/F60x8HsZfA

— Vizianagaram District (@vzmgoap) December 7, 2018