రైతులను పెట్టుబడులులేని వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అందులో సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహన కల్పించే ఫెలోషిప్ ప్రోగ్రాములో మేము భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అంటున్న విద్యార్థులు. #ZBNF pic.twitter.com/TKeYre8XlL

— Vizianagaram District (@vzmgoap) September 24, 2018