పెళ్లికి 20 మందికె అనుమతి అన్నారు జగన్ గారు.
మరి మీ ఎంపీ సురేష్ సోదరుడు కొడుకు పెళ్లికి 2000 మందికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కరోన పెరగటానికి కారణం వీరే విచ్చలవిడిగా బహిరంగ సభలు పెడుతూ కరోన వ్యాప్తి చేశారు.ఇంత మందికి పర్మిషన్ ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు pic.twitter.com/bukUUtdqIK

— VIJETHA (@VijethaUK) July 24, 2020