ఏపీ రాజధానిలో గుండె ఆగి మహిళా రైతు మృతి

వెంకటపాలెంలో నందకుమారి (56) అనే మహిళ రాజధాని అమరావతి కోసం అర ఎకరం భూమి ఇచ్చింది. ఇప్పుడు రాజధానిపై గందరగోళం నెలకొనడంతో మహిళా రైతులు రోడ్డుపైకివచ్చి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ధర్నాలో పాల్గొన్న ఆమె.. గుండె ఆగి మృతి చెందింది.

— telugu tidbits (@telugutidbits) January 10, 2020