2 వేల రూపాయల నోట్లు మార్పిడి దందాలో నాయకత్వం వహిస్తున్న ఏఆర్ సీఐ స్వర్ణలత

90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్లను మోసం చేసిన ముఠాకు నాయకత్వం వహించిన ఏఆర్ సీఐ స్వర్ణలత. బ్రోకర్ సూరి సహా నోట్లు మార్పిడి కేసులో నలుగురు పై కేసు… pic.twitter.com/pcNhu5bSac

— Telugu Scribe (@TeluguScribe) July 7, 2023