ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో బస్టాండ్ లో దిగాను.

6 ఏళ్ల ముందు వచ్చినప్పుడు,ఇదే బస్టాండ్ ని చూసి ఇంత ఘోరంగా ఉంది అని అసహ్యం వేసింది.

ఈ రోజు చూస్తే, ఇంత నీట్ గా ఉంది అని ముచ్చటేసింది.

రాష్ట్రం మొత్తంలో ప్రతీ బస్టాండ్ లో ఇవే కుర్చీలు వేయించారు.
అభివృద్ధి చాలా జరిగింది. pic.twitter.com/C8Ou32nf2f

— Tdp Trending (@tdptrending) January 6, 2019