ఉయ్యూరు, ఆర్&బి బంగ్లా వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న 12 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.3,86,000 చెక్కులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. చెక్కులను అందుకున్న వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. @bodeprasad pic.twitter.com/vKZeQlwvdp

— Tdp Trending (@tdptrending) July 12, 2018