ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి బారిన పడిన వైకాపా ఎమ్మెల్యే, ఎంపీలు దాదాపు(ప్రస్తుతానికి) 16 మంది ఉన్నారు. వీరిలో అందరూ పక్క రాష్ట్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు.

పరీక్షల్లో టాప్, చికిత్సలో తోపు అని చెప్పుకుంటూ.. ఇలా పక్క రాష్ట్రాల్లో చికిత్స తీసుకోవటం దేవుడి స్క్రిప్ట్ కాదా..!

— Satish Gaddam (@tdpsatish) July 24, 2020