తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి బయలుదేరిన జగన్ రెడ్డి, సర్వే రిపోర్ట్స్ చూసి ప్రచారాన్ని విరమించుకున్నారు. సెజ్ భూసేకరణ కోసం భూములు తీసుకుంటారని తెలిసి గూడూరు, నాయుడుపేట, కోట, సూళ్లూరుపేట, సత్యవేడు, ఏర్పేడు, బి.ఎన్ కండ్రిగ ప్రాంతాలలో ప్రజల్లో వైస్సార్సీపీపై pic.twitter.com/LByEy4jlGj

— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) April 10, 2021