రాయలసీమ డిక్లరేషన్‌ పై నారా లోకేశ్ కీలక ప్రకటన చేయనున్నారు. ఈరోజు సా.5 గం.కు కడపలో రాయలసీమ పార్టీ నేతలతో, రాయలసీమ ప్రముఖులతో 'మిషన్ రాయలసీమ'పై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సీమకు ఏం చేస్తామనే దానిపై లోకేశ్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.… pic.twitter.com/gG2KGZ5RsQ

— Vinod (@TDPNextGen) June 7, 2023