రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామని నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చేనేతపై 5% జీఎస్టీ ఎత్తివేస్తామని ప్రకటించారు.

జమ్మలమడుగులో పూర్తిచేసుకుని ప్రొద్దుటూరులో ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ఈరోజు సాయంత్రం 4:00 గంటల నుండి ప్రొద్దుటూరు… pic.twitter.com/YGI32ao3kA

— Vinod (@TDPNextGen) June 1, 2023