మహానాడుకు సందర్భంగా విరామం తీసుకున్న లోకేష్ ఈరోజు నుండి యువగళం పాదయాత్ర పున:ప్రారంభిస్తారు. కడప జిల్లా జమ్మలమడుగు నుండి 111వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 4:30 బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు.#YuvaGalamPadayatra #NaraLokesh#YuvaGalam#TDPWillBeBackpic.twitter.com/EnqH6YcUea

— Vinod (@TDPNextGen) May 30, 2023