అన్న 'తారకరాముని' ప్రజాచైతన్య యాత్ర రధసారధీ...
— Manam Brahmaiah (@Manam_Brahmaiah) August 29, 2018
తొలిసారిగా రాజ్యసభలో తెలుగులో గర్జించిన సింహంమా...
మృత్యువులో కూడా నిండు పసుపును వీడని నిఖార్సైన కార్యకర్తా...
ఓ యుగపురుష తనయుడా, అందుకో మా ఈ అశ్రునివాళి...
జోహార్ హరికృష్ణ
జోహర్ 'నందమూరి' బిడ్డ#RIPHariKrishnaGaru 🙏🙏🙏 pic.twitter.com/Z3nfcCuAEg