వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులు.

ఇవాళ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ..

— TDP Germany (@TDP_Germany) April 16, 2023