పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యలయంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా గిరిజనలకు 50 సంవత్సరములకే మంజూరు చేసిన ఎన్టీఆర్ గిరి భరోసా పింఛన్లు- 2,000/- ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. #NTRBharosa pic.twitter.com/eL1F2C8LHF

— Srikakulam District (@srikakulamgoap) February 13, 2019