మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ఈనెల 21-12-2018 ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైనది. రూ.34కోట్ల 35లక్షల వ్యయంతో కట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా టెక్కలి, నందిగాం మండలాల పరిధిలో 22 గ్రామాల్లో 3,300 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్మించింది. pic.twitter.com/unfAHTdA4K

— Srikakulam District (@srikakulamgoap) December 19, 2018