మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనంను శాసన సభ్యులు శ్రీమతి గుండా లక్ష్మీ దేవి, జిల్లా కలెక్టర్ కె. ధనంజయరెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనం సేవలను సద్వినియోగం చేసుకోవాలని గుండ లక్ష్మీదేవి కోరారు. pic.twitter.com/Do9qgVznTg

— Srikakulam District (@srikakulamgoap) June 27, 2018