కరోనా కల్లోలం పై ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్టైనా లేదు. ‘’ఎవడి పిచ్చి వాడికి ఆనందం’’ అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయం పై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. @TelanganaCMO pic.twitter.com/4xkH9o20RN

— Revanth Reddy (@revanth_anumula) August 1, 2020