పటేల్..పట్వారి వ్యవస్థలను రద్దు చేసి..
బిసి లకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు..మహిళలకు ఆస్థి హక్కు కల్పించి..రెండు రూపాయలకే కిలో బియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన..
నందమూరి తారక రామారావు గారిని..
వారి జన్మదినం సందర్భగా..వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది #NTRJayanthi pic.twitter.com/zYmIlfO31w

— YS Sharmila (@realyssharmila) May 28, 2021