తిరుమలలో అన్న ప్రసాదం తింటూ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టిన భక్తులు

ఇలాంటి భోజనం పెడితే పురుగులు పట్టి పోతారు అంటూ ప్రభుత్వం పై మండిపడుతున్న భక్తులు

మంత్రులు ఎమ్మెల్యే లు మరియు చైర్మన్లు కూడా ఈ భోజనం తినాలి

గత కొంతకాలంగా ఇలాంటి భోజనాలు పెడుతున్నారంటూ భక్తుల అసంతృప్తి
🤬👺👹😠 pic.twitter.com/W1ARpXM2rt

— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) June 7, 2023