ఎంత అమానుషం....! చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి,మృతదేహాలు రాత్రంతా వార్డులో పేషెంట్ల మధ్య, బ్రతుకున్న వారు నిర్జీవంగా వరండాల్లో ఇంత గోరమా ? ప్రభుత్వ చేతగానితనం, అసమర్ధత వల్ల రోగుల నానా అవస్థలు,పట్టించుకునే నాధుడే లేడు, నాణ్యమైన ఆహరం అందించడం లేదు @KTRTRS @Eatala_Rajender pic.twitter.com/O7mJyrvxNn

— Ram Prasad Chowdary (@RamPrasadBJP2) August 10, 2020